రాజీవ్ బీమా లిఫ్ట్ ఇరిగేషన్ కాలువ తెగిపోయి ఆరేళ్లు గడుస్తున్నా మరమ్మతులు చేపట్టకపోవడంపై మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్లబండ వద్ద తెగిపోయిన కాలువను ఆయన పరిశీలించారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600