*ఒక్క అటాక్ తో రెండు దేశాలను కోలుకోలేని దెబ్బ తీసిన భారత్….*
పాకిస్తాన్ తనను తాను దెబ్బతీసుకోవడమే కాదు
చైనా సైనిక ఎగుమతులను కూడా కోలుకోలేని దెబ్బతీసింది అదెలాగా అంటారా..!!
రాత్రి భారత్ ప్రయోగించిన క్షిపణులను గుర్తించడంలో చైనా HQ9 పూర్తిగా విఫలమైంది!
ప్రత్యేకంగా క్రూయిజ్ & బాలిస్టిక్ క్షిపణులను ఎదుర్కోవడానికి రూపొందించిన చైనీస్ HQ-9 SAMలు నిన్న రాత్రి #ఆపరేషన్సింధూర్ లో భారత్ ప్రయోగించిన ఒక్క క్షిపణిని కూడా గుర్తించలేక పోవడం విశేషం.
పాకిస్తాన్ భారత్ ని ఎదుర్కొటానికి ఒక్కో యూనిట్కు $3 మిలియన్లు ఖర్చు చేసి చైనా దగ్గర కొనింది. వాటిలో ఏవీ పని చేయలేదు కదా కనీసం కొన్ని స్టార్ట్ కూడా అవ్వలేదంట.
దీంతో టర్కీ, సెర్బియా తో సహా చైనాతో చాలా దేశాలు చేసుకున్న ఆయుధ వప్పందాలను రద్దుచేసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.