మద్యం సేవించి తరచూ 100 కాల్.. బైండోవర్ చేసిన పోలీసులు
మాచారెడ్డి మండలం ఘన్పూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మద్యం సేవించి ప్రతిసారి 100 కి కాల్ చేసి పోలీసుల విలువైన సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. దీంతో పోలీసులు ఆ వ్యక్తిని మాచారెడ్డి తహసిల్దార్ ఎదుట బైండోవర్ చేయడం జరిగిందని ఎస్ఐ తెలిపారు. మండల ప్రజలకు తెలియనిది ఏమనగా ఎవరైనా అత్యవసరం ఉంటేనే100 డయల్ చేయాలని ఎస్ఐ తెలిపారు.