Site icon PRASHNA AYUDHAM

వినాయక్‌నగర్‌ 100 ఫీట్ రోడ్డు దత్తాత్రేయ గుడి సమీపంలో నలుగురు దొంగల హల్చల్

IMG 20241111 WA0289

జిల్లా కేంద్రo లో భారీ చోరి 40 తులాల బంగారం రెండున్నర లక్షల నగదు మూడు కిలోల వెండి అపహరణ.

నిజామాబాద్ జిల్లా (ప్రశ్న ఆయుధం)
నిజామాబాద్ నవంబర్ 12:

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్‌నగర్‌ 100 ఫీట్ రోడ్డు సమీపంలోని దత్తాత్రేయ గుడి సమీపంలో నలుగురు దొంగలు బీభత్సం సృష్టించారు.. దత్తాత్రేయ ఆలయ సమీపంలో ఆదివారం రాత్రి ఓ ఇంట్లో చోరీకి యత్నించారు. అలాగే మరో ఇంట్లో వృద్ధ దంపతులు ఇంట్లో నిద్రించగా దొంగలు కిటికీ గ్రిల్‌ను ఓపెన్‌ చేసి లోనికి చొరబడ్డారు. సుమారు 2.50 లక్షల నగదు, 40 తులాల బంగారం, 3 కిలోల వెండి అపహరించుకొని పరారీ… దర్యాప్తు చేపడుతున్న పోలీసులు.

Exit mobile version