ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు 10వ తరగతి బోర్డు పరీక్షలు

*ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు 10వ తరగతి బోర్డు పరీక్షలు*

సీబీఎస్ఈ కీలక నిర్ణయం

మొదటిసారి మంచి మార్కులు రానివారికి రెండోసారి అవకాశం

ఈ ఏడాది మొదటి పరీక్ష ఫిబ్రవరిలో, రెండో పరీక్ష మేలో జరగనున్నట్టు ప్రకటన

ఫిబ్రవరి పరీక్ష ఫలితాలు ఏప్రిల్‌లో, మే పరీక్ష ఫలితాలు జూన్‌లో వెల్లడిస్తామని తెలిపిన పరీక్షల కంట్రోలర్ సంయమ్ భరద్వాజ్.

Join WhatsApp

Join Now

Leave a Comment