17న రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతి..

ఏపీలో ఈ నెల 17న రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతి

IMG 20241011 WA0015

ఏపీలో ఈనెల 17న వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని అధికారులను బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత ఆదేశించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ల నేతృత్వంలో ఈ కార్యక్రమంజరుగుతుందన్నారు. రాష్ట్రస్థాయి వేడుకను అనంతపురంలో నిర్వహిస్తున్నట్లు మంత్రి వివరించారు.వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని మంత్రి సవిత తెలిపారు.

Join WhatsApp

Join Now