*ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థికి 50వేల నగదు పారితోష్కము*
హుజురాబాద్ జూన్ 20 ప్రశ్న ఆయుధం
వేద భారతి విద్యాపీఠం, హన్మకొండ స్థాపకులు శ్రీ కూర్మాచలం వెంకటేశ్వర్లు స్కూల్ అసిస్టెంట్ తెలుగు జి.ప. ఉన్నత పాఠశాల సింగపూర్ దాతల సహకారంతో జి.ప. ఉన్నత పాఠశాల లో పదవ తరగతి లో 2024౼2025 విద్యా సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాల(541 marks) topper గా నిలిచిన కొండి సాహిత్య కు ఉన్నత చదువుల నిమిత్తం రూ. 50,000 (యాబై వేల రూపాయలు) మండల విద్యాధికారి పాఠశాల ప్రధానోపాధ్యాయులు భూపతి శ్రీనివాస్ చేతుల మీదుగా విద్యార్థి కి అభినందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు