నిర్మల్ జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా 47 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఉదయం 9:30 గంటలకు మొదటి లాంగ్వేజ్ తెలుగు పరీక్షతో పరీక్షలు మొదలయ్యాయి.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600