మంత్రి తుమ్మల ఫోన్ చోరీ..

మంత్రి తుమ్మల ఫోన్ చోరీ..

కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేశవపట్నంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని వెళ్తుండగా ఫోన్ చోరీ

కరీంపేట్‌లోని ఓ మహిళ దగ్గర ఫోన్ ఉన్నట్లు గుర్తించి, స్వాధీనం చేసుకున్న పోలీసులు..

Join WhatsApp

Join Now

Leave a Comment