నందివాడలో పశువులకు గాలికుంటూ టీకాలు

నందివాడలో పశువులకు గాలికుంటూ టీకాలు

 

— ఆవులు, గేదెలకు వ్యాధినిరోధక టీకాలు

 

కామారెడ్డి జిల్లా తాడ్వాయి

(ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 27

 

 

సోమవారం రోజున తాడ్వాయి మండలంలోని నందివాడ గ్రామంలో పశువులకు గాలికుంటూ టీకాలు వేయడం జరిగింది. మొత్తం 98 ఆవులకు, 203 గేదెలకు వ్యాధినిరోధక టీకాలు వేశారు.

 

ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డా. రమేష్ పర్యవేక్షణలో టీకాలు వేశారు. కార్యక్రమంలో పోచయ్య (VLO), కొండల్ రెడ్డి (JVO), ప్రేమ్ సింగ్ (JVO), గోపాలమిత్రలు, పాల్గొన్నారు.

 

పశువుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఈ టీకా కార్యక్రమం, ప్రతి గ్రామంలో కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment