ఒకే వేదికపై జగన్, షర్మిల..!

ఒకే వేదికపై జగన్, షర్మిల..!

IMG 20240901 WA0122

జగన్, షర్మిల ఒకే వేదిక మీదకు రాబోతున్నారు. కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.అయితే ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిన వేళ మరోసారి ఇద్దరూ ఒకే వేదిక మీదకు రానుండటం రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది. రేపు వైఎస్సార్ వర్థంతి కావడంతో జగన్, షర్మిల ఇద్దరూ కుటుంబ సభ్యులతో కలిసి నివాళి అర్పించనున్నారు. వేర్వేరుగానే నివాళి అర్పించే కార్యక్రమంలో పాల్గొనున్నారు.

Join WhatsApp

Join Now