ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. రిమాండ్ కు తరలింపు..
మేకలను వెళ్లగొట్టమన్నందుకు దాడి చేసిన నిందితులను రిమాండ్ కు తరలించిన వర్ధన్నపేట ఏసిపి అంబాటి నర్సయ్య.పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో గత నెల 5వ తారీకున సాయంత్రం తండ్రి కొడుకులపై జరిగిన దాడి చేసిన ఘటనలో రెండు రోజుల విచారణ చేసిన అనంతరం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, కేసుతో పాటు పలు సెక్షన్లతో నిందితులు నాయని భాస్కర్, మేకల ఎర్రయ్య అనే వ్యక్తులను లను నిన్న అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పాలకుర్తి పోలీసులు..