ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో భూములు వేలం పాట..
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 20:
సదాశివ నగర్ మండల్ భూంపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పద్మాజివాడి సొసైటీ ఆధ్వర్యంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో బాకీ దారుడు జి గోపీనాథ్ గ్రామం భూంపల్లి మండల సదాశివ నగర్ జిల్లా కామారెడ్డి సర్వేనెంబర్ 103/2/1. తండ్రి దత్తరావు సర్వేనెంబర్ 104/2/1/2 / 1 బాకీ పడిన సొమ్ము మొత్తమును రాబట్టకుండా గాను ఈ దిగువ తెలిపిన తనిఖీ చేయబడిన భూములను తెలంగాణ సహకార సంఘాల చట్టంలోని రూల్ 52 ప్రకారం బహిరంగ వేలం ద్వారా విక్రమించడానికి నిర్ణయించి నైనది కావున సదర్ వేలంలో పాల్గొనుటకు ఆసక్తి గలవారు ఈ దిగువ షరతులు మరియు నిబంధనలకు లోబడి పాల్గొనగలరు వేలంతేది సమయం స్థలం తేదీ 22-10-2024 మంగళవారం రోజున ఉదయం 11 గంటలకు భూంపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో వేలం వేయబడడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ వచ్చి ఈ వేలం పాటలో పాల్గొని కోరుకుంటున్నాం..