ఫ్లాష్ ఫ్లాష్ ప్రతి నియోజకవర్గానికి 3500 నుంచి 4 ఇందిరమ్మ ఇల్లు అమలు చేస్తాం..

ఫ్లాష్ ఫ్లాష్ ప్రతి నియోజకవర్గానికి 3500 నుంచి 4 ఇందిరమ్మ ఇల్లు అమలు చేస్తాం..

హైదరాబాద్‌ డేస్క్
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 20:

ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరులోగా మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 నుంచి 4,000 గృహాలు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. రానున్న నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పార్టీలకు సంబంధం లేకుండా పేదలకు అందజేస్తామని తెలిపారు.

Join WhatsApp

Join Now