కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్..
నాగిరెడ్డిపేట మండల శాఖ బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భాంగా మండల అధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడుతూ.. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. తడిసిన ధాన్యాన్నీ తరుగు లేకుంట కొనుగోలు చేయాలన్నారు. వాతావరణం పరిస్థితి బాగాలేనందున కొనుగోలు ప్రక్రియ
వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.
కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్..
by kana bai
Updated On: October 23, 2024 11:25 am