గ్రామ మంచినీటి సహాయకులకు శిక్షణ తరగతులు..

శిక్షణ

గ్రామ మంచినీటి సహాయకులకు శిక్షణ తరగతులు..

పిట్లం మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం కామారెడ్డి జిల్లా మిషన్ భగీరథ ఆధ్వర్యంలో ఆయా గ్రామాలకు చెందిన గ్రామ మంచినీటి సహాయకులకు రెండవ రోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఆఫీసర్లు గ్రామ సహాయకులకు మిషన్ భగీరథ ట్యాంకులు
ఎలా శుభ్రం చేయాలి వాటిలో మోతాదుకు మించకుండా బ్లీచింగ్ పౌడర్ ఎలా కలపాలి అనే వివిధ అంశాలపైన అవగాహన కల్పించారు.

Join WhatsApp

Join Now