ప్రతిపాదనలు సిద్ధం చేయమని R&B SE ని ఆదేశించిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క.
ఖమ్మం టు నందిగామ వరకు వయా నాగులవంచ, బోనకల్, ఆళ్లపాడు, మధిర కు నాలుగు లైన్ల రోడ్డు
కొరకు ప్రతిపాదన సిద్ధం చేయమని బట్టి విక్రమార్క R&B ఎస్సి ని ఆదేశించడం జరిగింది.
ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న బోనకల్ ,చింతకాని మండలం ప్రజల కోరిక త్వరలోనే తీరబోతుంది.
ఖమ్మం టూ బోనకల్ వయా నాగులవంచ ఫోర్ లైన్ రోడ్డుకు వేళాయె…
by Naddi Sai
Published On: November 9, 2024 12:42 pm
