సమయానికి బస్సులు రాక రోడ్డుపై నిరసన తెలుపుతున్న విద్యార్థులు..

సమయానికి బస్సులు రాక రోడ్డుపై నిరసన తెలుపుతున్న విద్యార్థులు..

ఎల్లారెడ్డి మండల పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ బాలుర హాస్టల్లో ఉంటున్న ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల తోపాటు వివిధ కళాశాలలకు పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు సమయానికి బస్సులు రాకపోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సమయానికి బస్సులు వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు వేడుకొన్నారు.

Join WhatsApp

Join Now