Headlines
-
గాంధారి మండలంలో జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ పర్యటన
-
గాంధారి మండలంలో రికార్డు పరిశీలన, రైతు మార్కెట్ అంచనాలు
-
కస్తూర్బా స్కూల్ భోజనం తనిఖీ, రాజ్యాంగ దినోత్సవం లో మాక్ అసెంబ్లీ
-
జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ విక్టర్ గాంధారి మండలంలో పనుల పరిశీలన
-
గాంధారి మండలంలో విధానాలపై జిల్లా అధికారులు సమీక్ష
ప్రశ్న ఆయుధం న్యూస్ 26 నవంబర్ కామారెడ్డి జిల్లా
గౌరవ జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ విక్టర్ , జడ్పీ సీఈవో చందర్ గాంధారి మండలం లో పర్యటించడం జరిగింది.
గాంధారి మండల తహసీల్దార్ కార్యాలయం నందు రికార్డు పరిశీలించడం జరిగింది అలాగే ఎంపిడిఓ కార్యాలయం లో సర్వే ఆన్లైన్ డేటా ఎంట్రీ పరిశీలించి ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాల్సిందిగా తెలపడం జరిగింది వ్యవసాయ మార్కెట్ కమిటీ లో వడ్ల కొనుగోలు
పరిశీలించడం జరిగింది.
కస్తూర్బా స్కూల్ నందు మధ్యాహ్న భోజనం తనిఖీ చేయడం జరిగింది. రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా జెడ్పిహెచ్ఎస్ స్స్కూల్ నందు మాక్ అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసిన సమావేశం లో
పాల్గొనడం జరిగింది ఇందులో
మండల ప్రత్యేక అధికారి లక్ష్మి ప్రసన్న మేడం , ఎంపిడిఓ, ఎమ్మార్వో , ఎంపీ ఓ మరియు పాల్గొనడం జరిగింది