Headlines :
-
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ తల్లి విగ్రహ అవిష్కరణకు ఆహ్వానం
-
తెలంగాణ తల్లి విగ్రహ అవిష్కరణ: కిషన్ రెడ్డికి మంత్రివర్యులు ఆహ్వానం
-
ప్రజా పాలన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానితులు
రాజ్ భవన్ దిల్ కుశా గెస్ట్ హౌస్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో పాల్గొనాలని తెలంగాణ తల్లి విగ్రహ అవిష్కరణకు రావాలని కిషన్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందించిన మంత్రి పొన్నంప్రభాకర్ ,ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారు హర్కర వేణుగోపాల్ , ప్రోటోకాల్ అధికారి వెంకట్ రావు ,హైదరాబాద్ జిల్లా కలెక్టర్. అనుదీప్ దురశేట్టి