Headlines :
-
ఏపీలో కలెక్టర్ల సదస్సు: తేదీల్లో మార్పు – నవీకరణలు
-
11, 12 తేదీల్లో కలెక్టర్ల సదస్సు – అమరావతిలో ఏర్పాట్లు పూర్తి
-
సీఎం చంద్రబాబు నుంచి రాష్ట్ర విజన్ డాక్యుమెంట్ విడుదల
-
జిల్లాల అభివృద్ధి పై కలెక్టర్ల సదస్సులో కీలక చర్చలు
-
అమరావతిలో కలెక్టర్ల సదస్సు – ముఖ్యాంశాలపై దృష్టి
ఏపీలో ఈ నెల 10, 11 తేదీల్లో జరగాల్సిన కలెక్టర్ల సదస్సు తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 11, 12 తేదీల్లో జరుగుతుందని మంత్రులు, అధికారులకు ప్రభుత్వం నుంచి సమాచారం అందింది. అమరావతిలోని సచివాలయంలో 11న ఉదయం11గంటలకు సదస్సు ప్రారంభం అవుతుందని తెలిపింది. 12న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి విజన్ డాక్యుమెంట్లను సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు.