Headlines
-
అశ్వరావుపేట దొంతికుంట చెరువు కబ్జా పై రైతుల వినతిపత్రం
-
రైతులు కోరిన దొంతికుంట చెరువు రక్షణపై కలెక్టర్ దర్యాప్తు చేపట్టాలని వినతిపత్రం
-
చేరువును రక్షించాలి, సాగునీరు, త్రాగునీరు అందించాలి – అశ్వరావుపేట రైతులు
ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్సి డిసెంబర్ 9
ఆశ్వరావుపేట నియోజకవర్గం పట్టణ నడిబొడ్డిలో ఉన్న దొంతికుంట చెరువు కబ్జారి చేతిలో ఉన్నందువలన మన చెరువు మనకు కావాలి అనే సంకల్పంతో పట్టణ ప్రజలకు సాగునీరు త్రాగునీరు అందించాలని, చెరును పూర్తి ప్రక్షాళన చేసి రాబోయే తరాలకు చెరువును కాపాడాలని కోరుకుంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం రైతులు ప్రజలు తరఫున జిల్లా అధికారికి తెలియజేయటం జరిగింది. కలెక్టర్ చొరవ తీసుకొని దర్యాప్తు చేసి తగిన న్యాయం చేయాలని, కోరుకుంటున్నాను. మీ హనుమంతరావు.