సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

 

ప్రశ్న ఆయుధం న్యూస్ జనవరి 11 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

శివ్వంపేట మండలం కొంతాన్ పల్లి గ్రామానికి చెందిన టీ.అంజమ్మ కి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన యాభై ఒక్క వేల రూపాయల చెక్కును శనివారం నర్సాపూర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి లబ్ధిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ బల్దియా ఉపాధ్యక్షులు నయీం ఉద్దీన్,సత్యంగౌడ్, షేక్ హుస్సేన్, తొంట వినయ్,సద్దాం, తాజా మాజీ సర్పంచ్ గైనిబైటి శ్రీనివాస్ గౌడ్, తాజా మాజీ ఎంపిటిసి ఆకుల ఇందిరా శ్రీనివాస్, ఎల్లమయ్య చింత స్వామి, ఉమ్లా నాయక్ ,తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now