20న బహిరంగ వేలం పట

నిజామాబాద్ జిల్లా ( ప్రశ్న ఆయుధం)
ఏడపల్లి జనవరి 19:

ఎడపల్లి మండలం జానకంపేట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాలయం వద్ద కొబ్బరికాయలు, నవధాన్యాలు అమ్ముకొనుట, లడ్డు, పులిహోర అమ్ముకొనుటకు, సైకిల్ స్టాండ్ నిర్వాహణకై ఈ నెల 20వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు దేవాలయ ప్రాంగణంలో బహిరంగ వేళము నిర్వహించుటకు నిర్ణయించనైనదని కార్యనిర్హణాధికారి గింజుపల్లి వేణు తెలిపారు. ఆసక్తి గల వ్యాపారస్తులు, భక్తులు డిపాజిట్ నగదు చెల్లించి వేలములో పాల్గొనాల్సిందిగా ఈ.ఓ కోరారు.

Join WhatsApp

Join Now