త్వరలో స్టేషన్ ఘన్పూర్కు ఉప ఎన్నికస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఉపఎన్నికలో బీఆర్ఎస్ నుంచి రాజయ్య గెలుపుఖయమన్నారు. హైకోర్టులో తీర్పు సానుకూలంగావస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. కాగామిగతా వాళ్లపై నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లాలనిఆలోచిస్తున్నట్టు కేటీఆర్ పేర్కొన్నారు. అసెంబ్లీస్పీకర్ రాజకీయ పక్షపాతం చూపిస్తూఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడం లేదనికేటీఆర్ వెల్లడించారు..
Latest News
