*ఏపీ క్యాబినెట్లో రైతుల సమస్యలపై సుదీర్ఘ చర్చ.*
*గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వివిధ పంటల దిగుబడులు పెరిగాయని వివరించిన అధికారులు.*
*అంతర్జాతీయ పరిణామాలు, దేశవిదేశాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా వివిధ పంటల ధరలపై ప్రభావం.*
*మిర్చి, పొగాకు, ఆక్వా, కోకో, చెరుకు, మామిడి వంటి పంట ఉత్పత్తుల ధరలు తగ్గడానికి గల కారణాలు వివరించిన అధికారులు.*
*రైతుల్ని ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.*