నిర్మల్ జిల్లా….బాసర మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో వర్క్ బోర్డ్ వేలంపాట నిర్వహించారు ఈ వేలం పాటలో రెవెన్యూ సిబ్బంది ఒక బోర్డ్ ఇన్స్పెక్టర్ గ్రామస్తులు పాల్గొన్నారు 137 ఎకరాల 20 గుంటల భూమిని వేలం పాట వేసిన అధికారులు 11 లక్షల 67 వేల రెండు వందల రూపాయల రెవెన్యూ అధికారులు ఆదాయాన్ని సమకూర్చారు. కార్యక్రమంలో తాసిల్దార్ పవన్ చంద్ర వర్క్ బోర్డు ఇన్స్పెక్టర్ మరియు రెవెన్యూ సిబ్బంది గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు
బాసర మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయంలో వక్ బోర్డు వేలం పాట
Published On: May 29, 2025 4:35 pm