యాస యాదిరెడ్డి దశదినకర్మలో పాల్గొని నివాళులర్పించిన కంది శశిధర్ రెడ్డి ఫౌండేషన్ కుటుంబ సభ్యులు …

యాస యాదిరెడ్డి

దశదినకర్మలో పాల్గొని నివాళులర్పించిన

కంది శశిధర్ రెడ్డి ఫౌండేషన్ కుటుంబ సభ్యులు …

ప్రశ్న ఆయుధం మోటకొండూర్

జూన్ 17 ప్రతినిధి

మోటకొండూరు మండలం నాంచారి పేట గ్రామానికి చెందిన కంది శశిధర్ రెడ్డి ఫౌండేషన్ చైర్ పర్సన్ కంది చంద్రకళ వెంకట్ రాంరెడ్డి

ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన యాస యాదిరెడ్డి ఇటీవల పరమపదించగా వారి దశ దిన కర్మలో పాల్గొని నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమాలో ఫౌండేషన్ కుటుంబ సభ్యులు వాకిటి శ్రీనివాస్ రెడ్డి మామిడి వెంకటరెడ్డి మామిడి అంజి రెడ్డి గూడూరు మల్లారెడ్డి కందడి శ్రీనివాస్ రెడ్డి ఎడమ మోహన్ రెడ్డి పూలపల్లి నర్సిరెడ్డి సామ శ్రీకాంత్ రెడ్డి అలివేలు పద్మ రేణుక వరలక్ష్మి ధనలక్ష్మి పుష్పలత సబిత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment