సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రతినిధి బృందం

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రతినిధి బృందం

సీఎంను కలిసిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఎండీ & సీఈఓ డా. జైతీర్థ్ ఆర్.జోషి, బ్రహ్మోస్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సూరంపూడి సాంబశివప్రసాద్, DRDL డైరెక్టర్ జీఏ శ్రీనివాస మూర్తి

హైదరాబాద్ నగరంలో బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థను విస్తరించాలని కోరిన సీఎం

హైదరాబాద్, బెంగుళూరు డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేసేందుకు అనుకూలమైనవని వివరించిన సీఎం

దేశంలో పెట్టుబడులకు తెలంగాణ అనుకూల ప్రదేశమన్న రేవంత్

సానుకూలంగా స్పందించిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ బృందం

Join WhatsApp

Join Now

Leave a Comment