అంతర్జాతీయ యోగా దినోత్సవం
కామారెడ్డి జిల్లా దోమకొండ
(ప్రశ్న ఆయుధం) జూన్ 21
శనివారం రోజున దోమకొండ మండల కేంద్రంలోని బాలికల పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం, సందర్భంగా ఉపాధ్యాయులు, పిల్లలు, అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి సుమారు 200 మంది పిల్లలు పాల్గొన్నారు. ప్రదోన ఉపాధ్యాయులు జి. హెచ్. శరత్ కుమార్,
వెంకటేశ్వర శర్మ, వందన, సురేఖ, కల్పన, కవిత, సునంద, వినోద, తస్మిన్ సుల్తానా,పద్మ, పాల్గొన్నారు.