రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ ఏఈ.. 

రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ ఏఈ..

వరుసగా ఏసీబీ రైడ్స్ జరుగుతున్నా భయపడని లంచగొండి అధికారులు…

అంబర్‌పేట జీహెచ్ఎంసీ కార్యాలయంలో బిల్లులు ఆమోదం చేసేందుకు రూ.20,000 లంచం డిమాండ్ చేసిన ఇంజనీర్ ఏఈ మనీషా…

రూ.15,000 లంచం తీసుకుంటుండగా, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు..

Join WhatsApp

Join Now

Leave a Comment