*మార్కులు తక్కువ వచ్చాయని కూతుర్ని కొట్టి చంపిన తండ్రి*
మహారాష్ట్ర లోని సంగ్లి జిల్లాలో హృదయ విదారక సంఘటన
12 తరగతి చదువుతున్న కూతురు (17) కు నీట్ పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయని కొట్టి చంపిన తండ్రి
స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయుడి గా పనిచేస్తున్నధోండిరామ్ భోసలే తన కుమార్తె డాక్టర్ కావాలని కోరుకున్నాడు.
అయితే ఆమెకు నీట్ పరీక్షల్లో తక్కువ మార్కులు రావడంతో కోపముతో కూతురు పై కర్రతో దాడి చేశాడు.
తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్ళే మార్గ మధ్యలో చనిపోయింది.
బాలిక తల్లి ఫిర్యాదుతో తండ్రిని అరెస్టు చేశారు.