ఎల్లారెడ్డి నూతన ఆర్డీవో 

ఎల్లారెడ్డి నూతన ఆర్డీవో

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జులై 14

 

నూతనంగా ఎల్లారెడ్డి ఆర్డిఓగా బాధ్యతలు స్వీకరించిన పార్ధసింహ రెడ్డి సోమవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ను మర్యాదపూర్వకంగా పూల మొక్కను ఇచ్చి కలిసినారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భూ భారతి రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారం పై ఫొకస్ పెట్టాలని వాటితోపాటు ఇతరత్రా రెవెన్యూ, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు సక్రమంగా చేయాలని సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment