డీలిమిటేషన్ అనేది ప్రజా ప్రతినిధుల సంఖ్య పెరగడానికి చేస్తారు
ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగితే ప్రజలకు మేలు జరుగుతుంది, ఆ ప్రక్రియను మేము స్వాగతిస్తున్నాం
కానీ జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేయడం సరికాదు
కేంద్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు దక్షిణాది రాష్ట్రాలు ఫ్యామిలీ ప్లానింగ్ ప్రక్రియను కట్టుదిట్టంగా పాటించాయి
ఈ నేపథ్యంలో జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది – కేటీఆర్…