బేగంపేట్ లో ఘనంగా జరిగిన ఆషాడ బోనాలు
మేడ్చల్
ప్రశ్న ఆయుధం
జూలై 20
కూకట్పల్లి నియోజకవర్గం , బేగంపేట్ డివిజన్ లలో ఆషాడ బోనాలు సందర్బంగా పలు అమ్మవార్ల దేవాలయలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం . ఈ కార్యక్రమంలో ఏ బ్లాక్ అధ్యక్షురాలు రమాదేవి, భారత్, అరుణ్ గౌడ్, నరేష్, రాకేష్, అశోక్, మహిళా అధ్యక్షురాలు రాధా, రాము గౌడ్, పలు ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
బేగంపేట్ లో ఘనంగా జరిగిన ఆషాడ బోనాలు
by Madda Anil
Published On: July 20, 2025 9:07 pm