మియాపూర్ హేమాదుర్గ ఆలయంలో ఘనంగా బోనాలు  

IMG 20250720 WA0907

మియాపూర్ హేమాదుర్గ ఆలయంలో ఘనంగా బోనాలు  

శేర్లింగంపల్లి
ప్రశ్న ఆయుధం
జూలై 20

శేరిలింగంపల్లి నియోజకవర్గం , మియాపూర్ లో
పవిత్ర బోనాల పర్వదినాన్ని పురస్కరించుకున, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్  బండి రమేష్ , మియాపూర్ జనరల్ సెక్రటరీ యలమంచి ఉదయ్ కిరణ్ , శరత్, ఎంఆర్‌కే చౌదరి, వంశీ, వినోద్, తులసి, ప్రవీణ్, రత్నచారి, నాగసాయి, సతీష్, అభిజీత్, వాసు, సింహాచలం, సీనియర్ నాయకులు,  సభ్యులు ,మియాపూర్ హేమాదుర్గ ఆలయంలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
తెలంగాణ సంస్కృతిని గౌరవిస్తూ, భక్తి శ్రద్ధలతో, మియాపూర్ గ్రామ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బోనాల మహోత్సవాల్లో భాగస్వామ్యమవడం గర్వకారణం.

Join WhatsApp

Join Now

Leave a Comment