వరంగల్ జిల్లా : నర్సంపేట పట్టణంలోని మనోహర్ కిరాణంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా అమ్ముతున్న10, 700 రుపాయల విలువ చేసే పొగాకు ఉత్పత్తులైన అంబర్, గుట్కాలను స్వాధీనం చేసుకున్న నర్సంపేట పోలీసులు షాపు యాజమానిపై కేసు నమోదు చేసిన నర్సంపేట పట్టణ సిఐ రమణమూర్తి, ఎస్సై రవికుమార్.
Latest News
