తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘కులగణన’లో భాగంగా
భద్రాచలం పట్టణ పరిధిలో నివసిస్తున్న శాసనసభ్యులు-ప్రజాసేవకులు, తెల్లం వెంకటరావు ఇంటికి చేరుకొని సమగ్ర కుటుంబ వివరాల సర్వే చేస్తున్న సంబధిత అధికారులు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
నియోజకవర్గ పరిధిలోని ప్రజలంతా ప్రభుత్వ ఆలోచనలకనుగుణగా సమగ్ర కుటుంబ సర్వే సహకరించాలని కోరడం జరిగింది.
ఎమ్మెల్యే తెల్లం ఇంట సమగ్ర కుటుంబ సర్వే
by Naddi Sai
Published On: November 9, 2024 12:37 pm
