*పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్ట్ సభ్యురాలు*
ములుగు జిల్లా ఎస్పీ శభరీష్ ముందు బుధవారం సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేషనల్ పార్క్ ఏరియా కమిటీ సభ్యురాలు అలువ స్వర్ణ @ స్వర్ణక్క లొంగిపోయింది. నేషనల్ పార్క్ ఏరియా కమిటీ జనతన సర్కార్ అధ్యక్షురాలిగా 2 సం. లు వ్యవహరించన స్వర్ణక్క ప్రస్తుతం నిషేదిత సీపీఐ మావోయిస్ట్ పార్టీ భవిష్యత్ లో మనుగడ సాగించే అవకాశం లేదని మరియు మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతాలు అర్ధ రహితమని లొంగిపోయానని తెలిపారు…