Site icon PRASHNA AYUDHAM

గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్..

 

 

రవాణా చేస్తున్న వ్యక్తిని ఆదివారం మిల్స్ కాలినీ పోలీసులు అరెస్టు చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని నందమూరి నగర్ కు చెందిన ఆటో డ్రైవర్ గంజి నర్సింహ బైకుపై గంజాయి తరలిస్తుండగా గవిచర్ల క్రాస్రోడ్ వద్ద పోలీసులు వాహన తనిఖీల్లో పట్టుకున్నారు. రెండు కిలోల శుద్ధి చేసిన ఎండు గంజాయి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ మల్లయ్య తెలిపారు.

Exit mobile version