Site icon PRASHNA AYUDHAM

కోల్కతా కేసులో కీలక మలుపు..

IMG 20240819 WA0081

కోల్కతా హత్యాచార కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. నిందితుడు సంజయ్ కు పాలిగ్రాఫ్ టెస్ట్ చేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. సీబీఐ పిటిషను హైకోర్టు అనుమతి తెలిపింది. కోల్ కతా ఓ టైనీ వైద్యురాలిపై అత్యాచారం చేసి ఆమెను హత్య చేశాడని సంజయ్ ను పోలీసులు అరెస్టు చేశారు..

Exit mobile version