కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిక…!!

మీరు ముట్టడించాల్సింది.. తెలంగాణా భవన్ ను కాదు గాంధీ భవన్ ను 

 

కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిక

 

బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు 

బెండే మధు

 

గజ్వేల్ సెప్టెంబర్ 30 ప్రశ్న ఆయుధం :

 

మీకూ మీ ప్రభుత్వని మాట పైన నిలబడే తత్త్వము లేదు. అధికారం లో ఉన్నది మీరే కాంగ్రెస్ పార్టీయే అన్నది మరచి బి.అర్.యస్ పార్టీ పైన ప్రజలకోసం హహర్ణిషలు కృషిచేసే మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు పైన అనుచిత వాక్యాలు చేస్తున్నారు. తెలంగాణా భవన్ ను ముట్టడిస్తమనే మీరు ముట్టడించంచేది గాంధీభవన్ ను సెక్రిట్రెట్ ను, రేవంత్ రెడ్డి ఇంటిని,ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తె అన్ని చేస్తామని రెట్టింపు పరిహారం ఇస్తామని నమ్మబలికి ముంపు బాధితుల ను మోసం చేసినారు.బి ఆర్ ఎస్ పార్టీ అధికారం లోకి వస్తె ఇంకా ఎంతో చేసేదని ముంపు బాధితులకు తెలుసు.బి ఆర్ ఎస్ పార్టీ వారికి అండగా ఉంటుంది.వారితో కలసి ఉద్యమించైన సరే ప్రభుత్వం నుండి రావల్సినవి ఇప్పించి తీరుతాం,ఈ రోజు అధికారం లోకి వచ్చాక ఇచ్చిన హామీలను నెరవేర్చే సత్తలేక బిఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు చేస్తున్నారు అని మండల అధ్యక్షుడు బెండే మధు తెలిపారు. ఇప్పటికైనా సోయి చెచ్చుకొని అధికారం లో ఉన్నది మిరని గ్రహించి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం పైన దృష్టి పెట్టండి.ఆరోజు కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టింది ప్రజలకు రైతులకు లబ్ధి చేకూర్చడానికి కానీ ఈ రోజు మీ ప్రభుత్వం హైడ్ర ను తెచ్చింది పేదలను హింసించి పెద్దలను కపడడానిక ఇచ్చిన సంక్షేమ పథకాల ను అమలు చేయలేక ప్రజల దృష్టి మళ్లించడానికి ఆడుతున్న డ్రామా హైడ్రా ..ప్రజలు అన్ని గమనిస్తున్నారు.మీరు 100 రోజుల్లో చేస్తామన్న 6 గ్యారంటీలు13 పథకాలు .. రైతు రుణమాఫీ,రైతుకు కౌలురైతు రైతుభరోసా వడ్లకు 500రు బొనస్,4000రు పెన్షన్ ,ప్రతి మహిళకు 2500రు,కళ్యాణ లక్ష్మి తులము బంగారం, విద్యార్థిని లకు స్కూటీ,ఐదు లక్షల విద్య భరోసా కార్డు,ఇందిరమ్మ ఇండ్లు వీటిని అమలు చేయండి .మీరు ప్రజా పాలన అని పేరు పెట్టుకొని రేవంత్ రాక్షస పాలన కొనసాగిస్తున్నారు. ప్రజలు మీ పాలనను చూసి చిత్కారించు కొంటునన్నారు.

Join WhatsApp

Join Now