2 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ప్రిన్సిపాల్, అటెండర్
ప్రశ్న ఆయుధం న్యూస్ జనవరి 9
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
2 వేలు లంచం తీసుకుంటూ ఉండగా మైనార్టీ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణ,అటెండర్ రామకృష్ణని పట్టుకున్న ఏసీబీ అధికారులు అదే పాఠశాల అవుట్ సోర్సింగ్ టీచర్ వద్ద 2 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
అవుట్ సోర్సింగ్ టీచర్ జీతం ఇవ్వాలంటే పదివేలు లంచం డిమాండ్ చేసిన ప్రిన్సిపాల్
పదివేలు డిమాండ్ చేసి రెండువేలకు ఒప్పుకోవడంతో ఏసీబిని ఆశ్రయించిన టీచర్
టీచర్ వద్ద రెండు వేలు తీసుకుంటూ పట్టుబడ్డ ప్రిన్సిపాల్, అటెండర్ ను అరెస్టు చేసిన ఏసీబి డియస్పి రమేష్ బృందం.
ఇల్లందు మైనార్టీ గురుకుల పాఠశాలలో ఏసీబీ దాడులు
by Naddi Sai
Published On: January 9, 2025 9:34 pm
