గల్ఫ్ యుద్ధం నేపథ్యంలో రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరాపై తలెత్తే ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గ్యాస్ నిల్వలు, బుకింగ్, సరఫరా తీరుతెన్నులపై ఆయన అధికారులతో చర్చించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now