ఆల్ ఇండియా ఉలేమా బోర్డు పెట్టిన డిమాండ్లు అంగీకరించడం..

ఆల్ ఇండియా ఉలేమా బోర్డు పెట్టిన డిమాండ్లు అంగీకరించడం..

-మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ అనడానికి నిదర్శనం

-చందూరి హన్మాండ్లు బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి

మహారాష్ట్ర లో ఈ నెలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో “ఇండి కూటమి”ఉలేమా బోర్డు అభ్యర్థులకు తమ మద్దతు తెలపడానికి మరియు కూటమి అభ్యర్థులకు ప్రచారం చేయడానికి ‘ఆల్ ఇండియా ఉలేమా బోర్డు మహా వికాస్ అఘాది కూటమి అంటే కాంగ్రెస్+శరద్ పవర్ ఎన్సీపీ+ఉద్ధవ థాక్రే శివసేన కూటమికి డిమాండ్స్ పెట్టింది.కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న వక్ఫ బిల్లు వ్యతిరేకించడం మరియుముస్లింలకువిద్యలయాల్లోనూ, ఉద్యోగాల్లోనూ 10% రిజర్వేషన్లు కల్పించాలి అనడం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వకూడదని చెప్పిన ఇస్తామని ఒప్పుకోవడం రాజ్యాంగాన్ని అవమానించడమే రాష్ట్రలోని 48 జిల్లాల్లో ఉన్నటువంటి మసీదులు, శ్మశానవాటికలు, దర్గాల భూములను కమిషనర్ ద్వారా సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేయాలి అనడం . ప్రతేకంగా నిధులు కేటాయించాలి మసీదుల నుంచి ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం ఇవ్వరు కానీ వాటి అభివృద్ధి కోసం పాటుపడాలి అంటే హిందూ ఆలయాల నుంచి వచ్చినటువంటి ఆదాయం మాత్రం ప్రభుత్వానికి ఇవ్వాలి అనడం ఒకసారి ఆలోచించండి హిందువులారా
మహారాష్ట్ర వక్ఫ్ బోర్డు అభివృద్ధికి రూ.1000 కోట్లు నిధులు ఇవ్వాలి అనడం వక్ఫ్ బోర్డ్ ఏర్పాటుచేసిన కాంగ్రెస్ పార్టీ హిందూ భూ చట్టం ఎందుకు ఏర్పాటు చేయలేదు 1947 నుంచి హిందూ దేవాలయాల భూములను ప్రజలకు పంచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వక్ఫ భూములు ఎందుకు పంచలేదు హిందువులపై కాంగ్రెస్ పార్టీ వివక్ష ఎందుకు చూపింది అదేవిధంగా” సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు” ఎందుకు ఏర్పాటు చేయలేదు 2012 నుంచి 2024 వరకు అల్లర్లను వ్యాప్తి చేశారనే ఆరోపణలపై జైలులో ఉన్న ముస్లింలను విడుదల చేయాలి. అనడం అల్లర్లు చేసినటువంటిని ముస్లింలను విడుదల చేయాలి ఇలాంటి డిమాండ్లు పెడుతున్నారు
ఇండి కూటమి ప్రభుత్వం ఏర్పడితే మహారాష్ట్రలోని మసీదుల ఇమామ్‌లు, మౌలానాలకు ప్రతినెలా రూ.15వేలు ఇస్తామని హామీ ఇవ్వడం మహారాష్ట్రలో ఇండి అలయన్స్ మిత్రపక్షాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండికూటమిభాగస్వాములు మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆర్.ఏస్. ఏస్. ని నిషేధించాలి అనడం అనుక్షణం దేశం కోసం పనిచేసే ఆర్ఎస్ఎస్ సంస్థ నిషేధించాలి అంట నానా పటోలే, ఉద్ధవ్‌జీ థాకరే మరియు శరద్ పవార్ కి చెందిన ఇండియా అలయన్స్ హామీ పత్రాన్ని ఇవ్వాలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల 2024 ఇండి కూటమికి ప్రచారం చేయడానికి 48 జిల్లాల్లోని ఆల్ ఇండియా ఉలేమా బోర్డుకు అవసరమైన ఏర్పాట్లు, సహాయం అందించాలి.దీనిపై మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సానుకూలంగా స్పందించి తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈ డిమాండ్స్ అన్నిటినీ నెరవేరుస్తామని లెటర్ ద్వారా ఉలేమా బోర్డు కి తెలియచేసింది.
మహారాష్ట్రలో సెక్యూలరిజం బలపరచడానికి సెక్యూలర్ కాంగ్రెస్ ఆ విధంగా ముందుకు పోవడానికి నిర్ణయించింది అన్న మాట దీన్నిబట్టి అర్థమైంది ఏమిటంటే సేక్యులరిజం పేరిట కాంగ్రెస్ పార్టీ హిందువుల నాశనాన్ని కోరుకుంటుంది ఎంతవరకు సమాజసం హిందూ బంధువులారా ఆలోచించండి.

Join WhatsApp

Join Now