[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]

ఖమ్మం జిల్లా తల్లాడ మండల మంగళవారం అన్నానుగూడెం,, గ్రామ నివాసి రత్నమ్మ స్వచ్చoద సేవా సొసైటీ,, అధ్యక్షులు సైబరాబాద్,,షాద్ నగర్,,అంబెడ్కర్ నగర్ యస్ సి కాలనిలో 24/07/2024 నా దొంగతనం జరిగిందీ , అనీ అర్ యమ్ పీ నాగేందర్ పిర్యాదు పై స్పందించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ డిటేట్టివ్ రామ్ రెడ్డి విచారణ పేరుతో సదరు బాదితులైన,దళిత కుటుంబీ కులైన, సునీతనూ,భర్త, భీమయ్యనూ,13సం,,జగదీష్ మైనర్ బాలుడుపై వీరుసుకుపడిన పోలీస్ అధికారులూ..రాత్రీ 8గం,,కూ,,పోలీస్ ఠానాకు తీసుకువెళ్లి తల్లిని, తండ్రిని కుమారుణ్ణి ,అనేక విధాలుగా కొట్టి,తిట్టి,బూటు కాళ్ళతో తన్ని,చిత్ర హింసలకు గురిచేసి,కొడుకు కండ్ల ముందే తల్లీ సునీత దుస్తులు తొలగించి,బర్త వేసుకున్న (షాట్) (సెడ్డి) నిక్కర్ భార్య సునీతకు వేపించి,మధ్య రాత్రీ 2గం,,కూ తర్డ్ డిగ్రీ ప్రయోగించి పోలీస్ వాహనంలో సినీ పక్కిలో ఇంటివద్ద వదిలిన ప్రబుద్ధుడు, ఆ గ్రవర్ణాలు సీ ఐ రామ్ రెడ్డిపై మరియు సహకరించిన సదరు సహా ఉద్యోగులు అయిన,కర్ణాకర్, రాజూ, జాకీర్, మోహన్ లాల్, మహిళా కానిస్టేబుల్ అఖిలా, మరియు సీ ఐ కర్ణాకర్ రెడ్డీ పై శాఖా పరమైన చట్ట పరమైన చర్యలూ తీసుకొని..ప్రభుత్వ కొలువుల నుండీ ఈ అహం రులను పూర్తీగా నిర్విర్యం చేసి,దళిత కుటుంబాన్ని హింసించిన విధంగా ఈ అధికారులను వారి కుటుంబ సభ్యుల ముందూ ఇదే భానిలో శిక్షించాలి అంటూ తన సంస్థ లేఖాపై దళితులు పక్షాన ఈ రోజూ 06/08/2024 స్థానిక పోలీస్ ఠాణాలో యస్ ఐ కొండల్ రావుకీ పిర్యాదు చెసి విన్నవించిన సామాజిక కార్యకర్త ..
Post Views: 33