Site icon PRASHNA AYUDHAM

దైవ సేవకులు సత్యం, చేతుల మీదుగా ఏసుకృపా ఆన్లైన్ సెంటర్ ప్రారంభం

IMG20241120111514

oplus_1026

ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 20

దమ్మపేట మండల పరిధిలోని రాచురుపల్లి పంచాయతీలో ప్రశ్న ఆయుధం రిపోర్టర్ నడ్డి సాయి ఏసు కృప ఆన్లైన్ సెంటర్ ను స్థానిక దైవజనులు నల్లపు సత్యం చేతుల మీదగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. దైవజనులు మాట్లాడుతూ, సమాజానికి ఉపయోగపడే విధంగా మనం చేసే పనులు ఉండాలి. రానున్న రోజుల్లో సాంకేతికతకు అనుగుణంగా పనిచేయాలి అని, దేవుని కృపలో ముందుకు వెళ్లాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రెస్ క్లబ్ చైర్మన్ షేక్ దస్తగీర్, ట్రెజరర్ బజ్జూరి శ్రీనివాసరావు పరిచారకుడు సూర్యరావు,
పరిగడుపు అప్పారావు, తిరువీధుల ఆనందరావు, ఇస్రం నాగేష్, నార్లపాటి రామకృష్ణ, కోట కన్నారావు, నల్లగట్ల వెస్లీ, తిరువీధుల వంశీ, టీ మీడియా శ్రీకాంత్, నడ్డి అశోక్, నడ్డి వెంకన్న (పోలీస్), తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version