రైతులకు అందుబాటులో ఉంటా

గాంధారి మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ..

 

కామారెడ్డి జిల్లా గాంధారి

ప్రశ్న ఆయుధం అక్టోబర్ 17:

 

గాంధారి మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ సమావేశంలో పాల్గొన్న చైర్మన్ బండారి పరమేష్ . వైస్ చైర్మన్ ఆకుల లక్ష్మణ్ మెంబర్స్ ని మెమొంటోలతో సత్కరించడం జరిగింది. చైర్మన్ మాట్లాడుతూ. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగా కుండా చూసుకుంటామని ధాన్యాన్ని కొనడానికి అన్నివేళలా కృషి చేస్తామని సమావేశంలో మాట్లాడడం జరిగింది. అలాగే రైతులకు ఎలాంటి ఇబ్బందులు గురికా వాల్సిన అవసరం లేదని కావాల్సిన సదుపాయాలు అన్ని సమకూర్చి తమ వంతు మద్దతు రైతులకు ఎల్లవేళలా ఉంటుందని తెలపడం జరిగింది ఇందులో భాగంగా మెంబర్స్ మాట్లాడుతూ. తమ సేవలను ప్రజలకు అందుబాటులో ఉంటామని మాకిచ్చిన అవకాశానికి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి కృతజ్ఞతలు తెలపడం జరిగింది.

Join WhatsApp

Join Now