ఏపీలో మందుబాబులకు మరో శుభవార్త..
ఆంధ్రప్రదేశ్ ప్రశ్న ఆయుధం
అక్టోబర్ 22:
ఆంధ్రప్రదేశ్ లో మందుబాబులకు ఎక్సైజ్ శాఖ మరో శుభవార్త చెప్పింది. రూ.99కే క్వార్టర్ మద్యం ఉత్పత్తి పెంచినట్లు తెలిపింది. ఈ నెలాఖరు నాటికి 2.4 లక్షల మద్యం కేసులు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. పలుచోట్ల రూ.99 మద్యం లభించక మందుబాబులు అసంతృప్తి వ్యక్తం చేస్తుండటంతో ఉత్పత్తిని పెంచాలని కంపెనీలను ఆదేశించింది. కాగా 4 కంపెనీలు తమ 7 రకాల బ్రాండ్లను రూ.99 ఎమ్మార్పీ పై అమ్మేందుకు అనుమతి పొందాయి.
ఏపీలో మందుబాబులకు మరో శుభవార్త..
by kana bai
Published On: October 22, 2024 7:45 pm