Site icon PRASHNA AYUDHAM

రాజ్‌భవన్‌లో చోరీ కేసులో మరో ట్విస్ట్..!

IMG 20250520 WA2029

రాజ్‌భవన్‌లో చోరీ కేసులో మరో ట్విస్ట్..!

చోరీ చేసిన హార్డ్‌ డిస్క్‌లో ఎలాంటి కీలక సమాచారం లేదని తెలిపిన పోలీసులు

రాజ్‌భవన్‌లో పని చేసే శ్రీనివాస్‌ అనే ఉద్యోగి, ఓ మహిళా ఉద్యోగి ఫొటోలను మార్ఫింగ్‌ చేయడంతో ఆ కేసులో గతంలోనే శ్రీనివాస్‌ అరెస్ట్‌

బెయిల్‌పై బయటకి వచ్చాక రాజ్‌భవన్‌లోకి హెల్మెట్‌తో వచ్చి.. తాను వాడిన సిస్టమ్‌లోని మహిళ మార్ఫింగ్‌ ఫొటోలు ఉన్న హార్డ్‌ డిస్క్‌ను తీసుకుని వెళ్లిపోయాడని వెల్లడించిన పోలీసులు

ఈ మేరకు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Exit mobile version